ఒమాన్ 47 వ జాతీయ దినోత్సవ సందర్భంగా ధోఫర్ గవర్నర్ విందు ఏర్పాటు
- November 19, 2017
సలాలా : 47 వ మహోన్నతమైన జాతీయ దినోత్సవంసందర్భంగా శనివారం సాయంత్రం క్రౌన్ ప్లాజా హోటల్, సలాల వద్ద ధోఫర్ గవర్నర్ రాష్ట్ర సహాయ మంత్రి సయీద్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ అల్ బుషిడి విందు ఏర్పాటుచేశారు.పౌర మరియు సైనిక అధికారులు, సలహాదారులు, వాలిస్, షిక్ లు మరియు ఉన్నతాధికారులు ధోఫర్ యొక్క గవర్నరు ఇచ్చిన విందులో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..









