ఒమాన్ 47 వ జాతీయ దినోత్సవ సందర్భంగా ధోఫర్ గవర్నర్ విందు ఏర్పాటు
- November 19, 2017
సలాలా : 47 వ మహోన్నతమైన జాతీయ దినోత్సవంసందర్భంగా శనివారం సాయంత్రం క్రౌన్ ప్లాజా హోటల్, సలాల వద్ద ధోఫర్ గవర్నర్ రాష్ట్ర సహాయ మంత్రి సయీద్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ అల్ బుషిడి విందు ఏర్పాటుచేశారు.పౌర మరియు సైనిక అధికారులు, సలహాదారులు, వాలిస్, షిక్ లు మరియు ఉన్నతాధికారులు ధోఫర్ యొక్క గవర్నరు ఇచ్చిన విందులో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!







