అజ్మన్లో కారు దొంగలు: ఇద్దరి అరెస్ట్
- November 21, 2017
అజ్మన్: అజ్మన్ పోలీసులు, ఇద్దరు ఆఫ్రికన్లను అరెస్ట్ చేశారు. ఓ కారులోంచి 450,000 దిర్హామ్లు దొంగిలించారు నిందితులు. అజ్మన్ ఇండస్ట్రియల్ ఏరియా ప్రాంతంలో తన కారుని నిలిపిన జిసిసి జాతీయుడు, షాప్లోకి వెళ్ళగా, అదనుచూసి దొంగలు, అందులోంచి పెద్ద మొత్తంలో నగుదను కాజేశారు. బాధితుడు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి)కి ఫిర్యాదు చేశారు. కారు ముందున్న అద్దాన్ని పగలగొట్టి, నిందితులు దొంగతనం చేసినట్లు ఫిర్యాదులు పేర్కొన్నారు బాధితుడు. ఫిర్యాదు అందుకోగానే, సీఐడీ రంగంలోకి దిగి, నిందితుల్ని పట్టుకున్నారు. విచారణలో నిందితులు, దొంగతనాన్ని అంగీకరించారు. పోలీసులు, పోయిన సొమ్ముని తిరిగి బాధితుడికి అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారు. విలువైన వస్తువులు, డబ్బుని కార్లలో కన్పించేలా ఉంచరాదని పోలీసులు, వాహనదారులకు సూచించారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









