'గాయత్రి' లోగో రిలీజ్ చేసిన మోహన్ బాబు
- November 21, 2017
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర టైటిల్ లోగో ను ఈరోజు రాత్రి 10 గంటలకు మోహన్ బాబు తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేయబోతున్నారు. క ఈ మూవీ లో మోహన్ బాబు కూతురుగా 'మేడమీద అబ్బాయి' హీరోయిన్ నిఖిల విమల్ నటిస్తుంది. ఈ సినిమా ప్రధానంగా తండ్రి కూతురు మద్య నడిచే కథగా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.
ఈ మూవీ లో ఓ కీలక రోల్ లో అనసూయ నటిస్తుంది. లక్ష్మి ప్రసన్న బ్యానర్ ఫై ఈ మూవీ నిర్మించబడుతుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. డైమండ్ రత్నబాబు ఈ సినిమాకు కథ మాటలు అందిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన







