'గాయత్రి' లోగో రిలీజ్ చేసిన మోహన్ బాబు

- November 21, 2017 , by Maagulf
'గాయత్రి' లోగో రిలీజ్ చేసిన మోహన్ బాబు

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర టైటిల్ లోగో ను ఈరోజు రాత్రి 10 గంటలకు మోహన్ బాబు తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేయబోతున్నారు. క ఈ మూవీ లో మోహన్ బాబు కూతురుగా 'మేడమీద అబ్బాయి' హీరోయిన్ నిఖిల విమల్ నటిస్తుంది. ఈ సినిమా ప్రధానంగా తండ్రి కూతురు మద్య నడిచే కథగా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.
ఈ మూవీ లో ఓ కీలక రోల్ లో అనసూయ నటిస్తుంది. లక్ష్మి ప్రసన్న బ్యానర్ ఫై ఈ మూవీ నిర్మించబడుతుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. డైమండ్ రత్నబాబు ఈ సినిమాకు కథ మాటలు అందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com