ఇవాంకా పెడ్యూల్
- November 27, 2017హైదరాబాద్ : ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్న ఇవాంకా ట్రంప్ ట్రెడెంట్ హోటల్ లో బస చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు అమె అక్కడే ఉంటారు. ఆ తరువాత 3 గంటలకు హెచ్ఐసిసికి చేరుకుంటారు. 3 నుంచి 4.25 గంటల వరకు జీఈఎస్ సదస్సులో పాల్గొంటారు. 4.25కి ప్రధాని మోదీతో భేటీ అవుతారు. 5. 50కి తిరిగి హోటల్ కు. ఆ తరువాత రాత్రి 8 గంటలకు ఫలక్నుమా ప్యాలెస్లో ఏర్పాటుచేసిన విందులో పాల్గొంటారు. రాత్రి 10. 40కి తిరిగి హోటల్కు చేరుకుంటారు. 29వ తేదీన కూడా ఆమె నగరంలోనే ఉంటారు. ఆరోజు ఉదయం 10 గంటలకు హెచ్ఐసిసికి చేరుకుని జీఈఎస్ సదస్సులో పాల్గొంటారు. తిరిగి 11 గంటలకు హోటల్కు చేరుకుంటారు. సాయంత్ర 5 వరకు అక్కడే ఉండి అటునుంచి అమెరికాకు తిరుగుపయనమవుతారు.
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..