అతిథులకు విందు ఏర్పాటు చేసిన తెలంగాణా సర్కారు..రెండో రోజు ట్రాఫిక్ ఆంక్షలు
- November 28, 2017
హైదరాబాద్: హైదరాబాద్లో జరుగుతున్న జీఈ సదస్సుకు విచ్చేసిన అతిధులకు బుధవారం గోల్కొండ కోటలో విందు ఏర్పాటుచేశారు. ఈ సందర్బంగా గోల్కొండ పరిసరాల్లో మధ్యాహ్నం 12గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాగా.. నార్సింగి నుంచి రాందేవ్గూడ, గోల్కొండ కోట వెళ్లే వాహనాలు బాపుఘాట్, లంగర్హౌస్ మీదుగా ఫతేదర్వాజ వైపు మళ్లించారు. అలాగే షేక్పేట నాలా నుంచి గోల్కొండ వైపు వెళ్లే వాహనాలు ఫోర్ట్ క్లబ్ దగ్గర జమాలీదర్వాజ్ వద్ద మళ్లించారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







