పారిస్‌లోని భారత రాయబారి కార్యాలయ హెల్ప్‌లైన్‌

- November 13, 2015 , by Maagulf
పారిస్‌లోని భారత రాయబారి కార్యాలయ హెల్ప్‌లైన్‌

పారిస్‌ నగరంలో ఉగ్రవాదుల బాంబుపేలుళ్ల ఘటనలో 170 మంది మృతి చెందగా, 100మందికిపైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో పారిస్‌లోని భారత రాయబారి కార్యాలయ హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. సమాచారం, సహాయం కోసం 0033140 507070 నంబర్‌లను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు వివరించారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com