'సైజ్ జీరో' చిత్ర ప్రమోషన్ను వినూత్నం
- November 13, 2015
అనుష్క, ఆర్య ప్రధాన పాత్రల్లో ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో పివిపి బ్యాపర్పై ప్రసాద్ వి పొట్లూరి నిర్మించిన చిత్రం 'సైజ్జీరో'. ఈ చిత్రం త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ను వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు. 'ఈ చిత్రం కోసం అనుష్క 20కేజీలు బరువు పెరిగి మళ్ళీ తగ్గింది. అంత కమిట్మెంట్తో అనుష్క వర్క్ చేయడం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. కీరవాణి అందించిన సంగీతానికి ఇప్పటికే శ్రోతల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే టీజర్స్, ట్రైలర్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. థియేట్రికల్ ట్రైలర్ రెండు మిలియన్స్ వ్యూస్ను పొందింది. ఫీల్గుడ్ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ చిత్రాన్ని ఈ నెల 27న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ను చాలా గ్రాండ్గా ప్లాన్ చేశాం. సౌత్ సెంట్రల్ నుంచి తెలంగాణ, ఎపి, తమిళనాడు సహా పలు నగరాలకు వెళ్ళే రైళ్ళ లోపల, బయట 'సైజ్ జీరో' పోస్టర్స్, డిజైన్స్ అంటిస్తున్నాం. దీంతోే ప్రయాణికులతోపాటు రైళ్ళు చూసే వారికి కూడా ఈ చిత్రం గురించి తెలుస్తుంది. వారిలో ఈ చిత్రం గురించి ప్రత్యేక మైన అటెన్షన్ ఏర్పడడానికి
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









