తండ్రి అరెస్ట్: 8 మంది చిన్నారులకు విముక్తి
- November 28, 2017
అభా: మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ విభాగానికి చెందిన సోషల్ ప్రొటెక్షన్ యూనిట్ అసిర్లో, ఓ కసాయి తండ్రి నుంచి 8 మంది చిన్నారుల్ని రక్షించింది. గృహ హింస ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. మీడియాలో కసాయి తండ్రి గురించిన వార్తా కథనాలు వెలువడ్డంతో నిందితుడ్ని పట్టుకుని, చిన్నారులకు విముక్తి కల్పించారు. చిన్నారుల్ని వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, నిందితుడ్ని తదుపరి చట్టపరమైన చర్యల కోసం తరలించారు. యాంటీ అబ్యూజ్ చట్టం కింద నిందితుడిపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మినిస్ట్రీ అధికార ప్రతినిథి చెప్పారు.
తాజా వార్తలు
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన









