శబరిమలై దర్శనం నిలిపివేత
- November 30, 2017
కేరళ : ఒక్కీ తుపాన్ ప్రభావంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు ఐదుగురు చనిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు భారీవర్షం వల్ల శబరిమలకు వెళ్లే రహదారులను ప్రభుత్వం మూసివేసింది. సాయంత్రం 6 నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు దర్శనం నిలిపివేశారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









