పోలవరం విషయంలో ఎందుకు ఇన్ని ఇబ్బందులో అర్ధం కావడంలేదు: బాబు
- November 30, 2017
అమరావతి : కేంద్రం లేఖతో పోలవరంపై గంధరగోళం నెలకొని ఉంది. ఈమేరకు ఇవాళ సీఎం చంద్రబాబు పోలవరంపై మాట్లాడుతూ...కేంద్రం ఆపమంటే పోలవరం టెండర్లు ఆపేస్తానని అన్నారు. పోలవరం పనులు పూర్తి చేస్తానంటే ఆ బాధ్యత కేంద్రానికే అప్పజెప్పి నమస్కారం పెడతానని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులు ఆరు నెలలు ఆగిపోతే మళ్లీ దారిపట్టించడం కష్టమన్నారు. బిజేపి పార్టీ మిత్రపక్షం కాబట్టే మరింత సహనంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం విషయంలో ఎందుకు ఇన్ని ఇబ్బందులో అర్ధం కావడంలేదన్నారు. కేంద్రం లేఖపై నితిన్ గడ్కరీతో మాట్లాడే ప్రయత్నం చేశానని, గడ్కరీ లండన్ నుంచి రాగానే పోలవరం పై మాట్లాడతానని చంద్రబాబు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!







