అంబరాన్నంటిన 'కిమ్ జాంగ్ ఉన్' సంతోషం
- November 30, 2017
ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియా తాజాగా పరీక్షించిన క్షిపణి, అతిపెద్ద క్షిపణి హాసంగ్-15 అని తెలిసింది. ఉత్తరకొరియా పరీక్షించిన వాటిలో అన్నింటికన్నా ఇదే శక్తివంతమైంది. తాజాగా పరీక్షించిన ఈ క్షిపణి వాషింగ్టన్ నగరాన్ని చేరి నాశనం చేయగలదని ఉత్తరకొరియా నిపుణులు నిర్థారించారు. దీంతో అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. విజయ గర్వంతో అయన హృదయం ఉప్పొంగిపోతోంది. అత్యంత శక్తివంతమైన క్షిపణిని తయారు చేశామని ఉత్తరకొరియా సైన్యం ప్రకటన చేసింది. ఈ క్షిపణి సుమారు 150 కేజీల బరువు ఉంటుందని, 13,000కిలో మీటర్ల లక్ష్యాన్ని సులువుగా ఛేదించగలదని సైన్యం ప్రకటించింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు









