ఓయూ పీహెచ్డీ 2017 ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు
- December 01, 2017
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పీహెచ్డీ - 2017 ప్రవేశాలకు దరఖాస్తు గడువును పొడిగించారు. పీహెచ్డీ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల ఇంటర్వ్యూ దరఖాస్తులకు డిసెంబర్ 2తో గడువు ముగియనుంది. అయితే కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె కారణంగా.. అభ్యర్థుల కోరిక మేరకు డిసెంబర్ 16 వరకు గడువును పొడిగిస్తున్నట్లు ఓయూ రిజిస్ట్రార్ సీహెచ్ గోపాల్రెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఇతర వివరాల కోసం www.osmania.ac.in వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు.
తాజా వార్తలు
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్పోస్ట్పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం







