బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే త్వరలో సౌదీ అరేబియాలో పర్యటన
- December 01, 2017
సౌదీ అరేబియా : త్వరలో బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆమె సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్తో పలు అంశాలపై చర్చించనున్నారు. ప్రస్తుతం షియా రెబెల్స్ అధీనంలో వున్న యెమెన్ ఓడరేవు హొడెదా ద్వారా ఎమెన్ ప్రజలకు మానవతా సాయం అందేందుకు అనుమతించాలని ఆమె ఈ సందర్భంగా కోరనున్నారు. హొడెదా ఓడరేవు ద్వారా పూర్తి స్థాయిలో మానవతా సాయానికి, వాణిజ్య వ్యవహారాలకు వెసులుబాటుగా సౌదీ అరేబియా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు థెరిస్సా మే చెప్పారు. సౌదీ అరేబియా గత నెల నవంబరు 4 వ తేదీన యెమెన్ ఓడరేవులను మూసివేసింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







