పవన్-త్రివిక్రమ్ మూవీతో రీఎంట్రీ ఇస్తున్న అలనాటి నటి
- December 03, 2017
హైదరాబాద్ : పవర్స్టార్ పవన్కళ్యాణ్-త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్లో అజ్ఞాతవాసి చిత్రం సంక్రాంతికి విడుదలవుతున్న విషయం తెలిసిందే. పవన్-త్రివిక్రమ్ సహనిర్మాణంలో కృష్ణచైతన్య డైరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీలో నితిన్, మేఘా హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిలింనగర్లో చక్కర్లు కొడుతున్నది. ఈ ప్రాజెక్టులో అలనాటి అందాల తార లిజీ కీలక పాత్రలో నటించనుందట. మగాడు, 20వ శతాబ్దంతోపాటు పలు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించి పాపులర్గా నటిగా పేరు తెచ్చుకున్న లిజీ..పవన్-త్రివిక్రమ్ మూవీతో మళ్లీ తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయినట్లు టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైన లిజీ ఈ సినిమాతో సిల్వర్స్క్రీన్పై కనిపించాలని ఫిక్సయినట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







