వైద్యకళాశాలకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్
- December 03, 2017
మంత్రి కేటీఆర్ ఇవాళ మహబూబ్నగర్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మహబూబ్నగర్ వైద్యకళాశాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ప్రభుత్వం నిర్మించిన 310 డబుల్ బెడ్రూం ఇళ్లను కేటీఆర్ ప్రారంభించి, లబ్దిదారులచే గృహ ప్రవేశాలు చేయించనున్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







