రోడ్డు ప్రమాదంలో ప్రవాసియ భారతీయుడు మృతి
- December 03, 2017
కువైట్: కేరళా రాష్ట్రానికి చెందిన 30 ఏళ్ల ప్రవాసియ భారతీయుడు సజీ శుక్రవారం రాత్రి జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన గత నాలుగు సంవత్సరాలుగా వాఫ్రాలో ట్యాంకర్ లారీ డ్రైవర్ గా పనిచేసేవారు. కేరళలోని పతనంతిట్ట జిల్లాకు చెందిన సజీ భౌతికకాయాన్ని స్వదేశానికి పంపడానికి ఆయన మిత్రులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







