రోడ్డు ప్రమాదంలో ప్రవాసియ భారతీయుడు మృతి
- December 03, 2017_1512368810.jpg)
కువైట్: కేరళా రాష్ట్రానికి చెందిన 30 ఏళ్ల ప్రవాసియ భారతీయుడు సజీ శుక్రవారం రాత్రి జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన గత నాలుగు సంవత్సరాలుగా వాఫ్రాలో ట్యాంకర్ లారీ డ్రైవర్ గా పనిచేసేవారు. కేరళలోని పతనంతిట్ట జిల్లాకు చెందిన సజీ భౌతికకాయాన్ని స్వదేశానికి పంపడానికి ఆయన మిత్రులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!