రోడ్డు ప్రమాదంలో ప్రవాసియ భారతీయుడు మృతి
- December 03, 2017_1512368810.jpg)
కువైట్: కేరళా రాష్ట్రానికి చెందిన 30 ఏళ్ల ప్రవాసియ భారతీయుడు సజీ శుక్రవారం రాత్రి జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన గత నాలుగు సంవత్సరాలుగా వాఫ్రాలో ట్యాంకర్ లారీ డ్రైవర్ గా పనిచేసేవారు. కేరళలోని పతనంతిట్ట జిల్లాకు చెందిన సజీ భౌతికకాయాన్ని స్వదేశానికి పంపడానికి ఆయన మిత్రులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!