రోడ్డు ప్రమాదంలో ప్రవాసియ భారతీయుడు మృతి

- December 03, 2017 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో ప్రవాసియ భారతీయుడు మృతి

కువైట్:  కేరళా రాష్ట్రానికి చెందిన  30 ఏళ్ల  ప్రవాసియ భారతీయుడు  సజీ శుక్రవారం రాత్రి జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన గత నాలుగు సంవత్సరాలుగా వాఫ్రాలో ట్యాంకర్ లారీ డ్రైవర్ గా పనిచేసేవారు. కేరళలోని పతనంతిట్ట జిల్లాకు చెందిన సజీ భౌతికకాయాన్ని స్వదేశానికి పంపడానికి ఆయన మిత్రులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com