జీసీసీ సదస్సు కోసం మంగళవారం కొన్ని రహదారుల మూసివేత
- December 03, 2017
కువైట్: 38 వ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) సమావేశంలో పాల్గొనేందుకు పలువురు ప్రతినిధుల రాకను పురస్కరించుకొని కొన్ని రహదారులను రేపు మంగళవారం ( డిసెంబర్ 5 వ తేదీ ) మూసివేస్తున్నట్లు అంతర్గత వ్యవహారాల శాఖ ఆదివారం ఒక పత్రికా ప్రకటనలో ప్రకటించింది కింగ్ ఫెయిసాల్ కు దారితీసే విమానాశ్రయ జాతీయ రహదారి , షేక్ జాయెద్ (ఐదవ రింగ్ రోడ్), మరియు ఐదవ రింగ్ రోడ్, కింగ్ ఫైసల్ హైవే మరియు ఫహహీల్ రహదారికి దారితీసే రహదారులను మధ్యాహ్నం 12:00 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మూసివేయబడతాయని అధికారులు తెలిపారు. పేర్కొన్న తేదీ మరియు సమయాలలో ట్రాఫిక్ పోలీసులతో సహకరించడానికి పౌరులు మరియు ప్రవాసీయులు మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







