ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన శశికపూర్ అంత్యక్రియలు
- December 05, 2017
ముంబై : సుప్రసిద్ధ నటుడు స్వర్గీయ శశికపూర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. పోలీసులు ముందుగా శశికపూర్ భౌతిక కాయంపై త్రివర్ణ పతాకాన్ని కప్పి, పోలీసులు తుపాకీలతో మూడు రౌండ్లు గాలిలోకి పేల్చారు. అనంతరం విద్యుత్ దహన వాటికలో శశికపూర్ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముకులు, సినీనటులు పాల్గోన్నారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!