జుమైరా లేక్స్ టవర్స్లో ఇకపై పార్కింగ్ రుసుము
- December 06, 2017
జుమైరా లేక్స్ టవర్స్ (జెఎల్టి) ఇకపై పెయిడ్ పార్కింగ్ స్లాట్స్తో వాహనదారులకు భారం కానుంది. రెసిడెంట్స్ కానివారు, గంటకు 4 దిర్హామ్ల పార్కింగ్ ఫీజ్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియమ్ పార్కింగ్ గంటకు 10 దిర్హామ్లుగా నిర్ధారించారు. అత్యధికంగా 3 గంటలకు మాత్రమే అనుమతిస్తారు ప్రీమియమ్ పార్కింగ్. పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ కేటగిరీలో ప్రత్యేక పార్కింగ్ స్లాట్స్ని కూడా ఏర్పాటు చేశారు. జెఎల్టిలో పార్కింగ్ ఫీజు విషయమై రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, డిఎంసిసి నిర్ణయం తీసుకున్నాయి. ఫస్ట్ ఫేజ్లో 1,936 పార్కింగ్ స్లాట్స్ డిఫరెంట్ జోన్స్ కింద విభజించబడ్డాయి. రెండో స్టేజ్లో 406 పార్కింగ్ స్లాట్స్ ఏర్పాటు చేయబడతాయి.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!