లలితా జ్యూవెలర్స్లో చోరీ
- December 09, 2017
హైదరాబాద్: ప్రముఖ నగల దుకాణం లలితా జ్యూవెలర్స్లో చోరీ జరిగింది. ఈ ఘటన నగరంలోని పంజాగుట్టలో చోటుచేసుకుంది. బురఖా ధరించిన ఇద్దరు మహిళలు నగలు కొనుగోలు నిమిత్తం దుకాణానికి వచ్చారు. కాగా ఓ బంగారు హారాన్ని తీసుకుని చూసిన సదరు మహిళలు ఒరిజినల్ హారం స్థానంలో నకిలీ హారాన్ని ఉంచి తిన్నగా అక్కడినుంచి జారుకున్నారు. దుకాణ నిర్వాహాకులు సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించడంతో జరిగిన దొంగతనం వెలుగుచూసింది. వెంటనే పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!