వీఎఫ్ఎక్స్ కంపెనీపై కేసు అసలేం జరిగింది?
- December 09, 2017
రజనీకాంత్ లేటెస్ట్ మూవీ '2 పాయింట్ 0'. భారీ బడ్జెట్తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న మూవీ షూటింగ్ ఇటీవలే ఫినిష్ అయ్యింది. ఐతే, ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాకపోవడంతో వచ్చేఏడాది జనవరికి వాయిదా వేశారు. అప్పటికీ పనులు పూర్తికావని భావించిన ప్రొడ్యూసర్స్ ఏప్రిల్కి వెళ్లింది. ఇలా వెనక్కి వెళ్లడంపై ఇండస్ర్టీలో రకరకాలుగా చర్చ మొదలైంది.
మూవీ వాయిదా వెనుక యూఎస్కి చెందిన వీఎఫ్ఎక్స్ సంస్థ కారణమంటూ వార్తలు వెలువడుతున్నాయి. రోబో-2కి సంబంధించి వీఎఫ్ఎక్స్ పనులను హాలీవుడ్కి చెందిన ఓ సంస్థకు అప్పగించారు. అనుకున్న సమయానికి చేయలేకపోయింది. దీంతో మేకర్స్ ఆ సంస్థపై దావా వేసినట్లు తెలుస్తోంది. రజనీ కాంత్- అక్షయ్కుమార్- ఎమీజాక్సన్ కాంబోలో రానున్న ఈ చిత్రాన్ని వచ్చేఏడాది ఏప్రిల్లో రిలీజ్ చేయాలన్నది మేకర్స్ థాట్.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







