యూఏఈ వెదర్: పెరుగుతున్న అత్యల్ప ఉష్ణోగ్రతలు
- December 10, 2017
యూఏఈలో అత్యల్ప ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రత జస్ మౌంటెయిన్, దమ్తా ప్రాంంలో 7.4 డిగ్రీల సెల్సియస్గా రికార్డ్ అయ్యింది. డిసెంబర్ 6న అత్యల్ప ఉష్ణోగ్రత 3.8 డిగ్రీల సెల్సియస్గా నమోదైన సంగతి తెలిసినదే. సోమవారం వాతావరణం సాధారణంగా ఉండే అవకాశం ఉంది. అక్కడక్కడా కాస్త మేఘాలు కనిపించనున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ అండ్ సెస్మాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం, సముద్ర తీర ప్రాంతాల్లో గాలుల వేగం కొంత ఎక్కువగా ఉండనుంది. ఈ కారణంగా దుమ్ము ధూళి ఎక్కువగా కనిపించవచ్చు. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ బాగా పెరగనుంది. తెల్లవారుఝామున పొగమంచు కన్పించనుంది. సముద్రం కొంత రఫ్గా ఉంటుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







