యూఏఈ వెదర్: పెరుగుతున్న అత్యల్ప ఉష్ణోగ్రతలు
- December 10, 2017
యూఏఈలో అత్యల్ప ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రత జస్ మౌంటెయిన్, దమ్తా ప్రాంంలో 7.4 డిగ్రీల సెల్సియస్గా రికార్డ్ అయ్యింది. డిసెంబర్ 6న అత్యల్ప ఉష్ణోగ్రత 3.8 డిగ్రీల సెల్సియస్గా నమోదైన సంగతి తెలిసినదే. సోమవారం వాతావరణం సాధారణంగా ఉండే అవకాశం ఉంది. అక్కడక్కడా కాస్త మేఘాలు కనిపించనున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ అండ్ సెస్మాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం, సముద్ర తీర ప్రాంతాల్లో గాలుల వేగం కొంత ఎక్కువగా ఉండనుంది. ఈ కారణంగా దుమ్ము ధూళి ఎక్కువగా కనిపించవచ్చు. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ బాగా పెరగనుంది. తెల్లవారుఝామున పొగమంచు కన్పించనుంది. సముద్రం కొంత రఫ్గా ఉంటుంది.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!