దుబాయ్ సపారీ: రెండ్రోజుల్లో 14,00 మంది సందర్శకులు
- December 14, 2017
దుబాయ్ సఫారీ పార్క్ ప్రారంభమయ్యింది. కేవలం రెండ్రోజుల్లోనే 14,000 మంది సందర్శకులు దుబాయ్ సఫారీ పార్క్కి పోటెత్తారు. మొదటి రోజు 4,000 మంది సందర్శకులు దుబాయ్ సఫారీ పార్క్ని సందర్శించగా, రెండో రోజు ఏకంగా 10,000 మంది సందర్శించినట్లు అధికారులు చెప్పారు. ఫ్రీ ఎంట్రీ నేపథ్యంలో పార్క్కి పెద్దయెత్తున సందర్శకులు పోటెత్తుతున్నారు. పార్క్లో సౌకర్యాలు చాలా బాగున్నాయనీ, అత్యద్భుతమైన అనుభూతిని పార్క్ అందిస్తోందని సందర్శకులు తెలిపారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నామని దుబాయ్ మునిసిపాలిటీ డైరెక్టర్ ఆఫ్ లీజర్ ఫెసిలిటీస్ ఖాలిద్ అల్ సువైది చెప్పారు. తొలి రెండు వారాలు పార్క్ సందర్శన ఉచితం. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్క్ తెరిచి ఉంటుంది. అల్ వక్రా 5 డిస్ట్రిక్ట్లో ఈ పార్క్ ఏర్పాటయ్యింది.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!