ఎలక్ర్టికల్, ఎలక్ట్రానిక్స్ రేట్లు పెరిగిపోతాయ్
- December 15, 2017
మోదీ సర్కారు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వస్తువుల దిగుమతులపై ఉక్కపాదం మోపుతోంది. ఇతరదేశాలనుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ గూడ్స్ పై కస్టమ్స్ సుంకాన్ని పెంచుతున్నట్లు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ ప్రకటించింది. ఫలితంగా టీవీలు, మొబైల్ ఫోన్స్, సినిమా ప్రొజెక్టర్స్, వాటర్ హీటర్స్ వంటి వస్తువుల రేట్లు బాగాపెరిగిపోనున్నాయి. ప్రస్తుతం ఈ వస్తువుల పై దిగుమతి సుంకం10 శాతం ఉండగా, ఇకనుంచి 20 శాతం వసూలు చేస్తారు. మేక్ ఇన్ ఇండియాను భలోపేతంచేయడం, స్వదేశీ ఉత్పత్తుల అమ్మకాలను పెంచేందుకు మోదీ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







