ఎలక్ర్టికల్, ఎలక్ట్రానిక్స్ రేట్లు పెరిగిపోతాయ్
- December 15, 2017
మోదీ సర్కారు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వస్తువుల దిగుమతులపై ఉక్కపాదం మోపుతోంది. ఇతరదేశాలనుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ గూడ్స్ పై కస్టమ్స్ సుంకాన్ని పెంచుతున్నట్లు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ ప్రకటించింది. ఫలితంగా టీవీలు, మొబైల్ ఫోన్స్, సినిమా ప్రొజెక్టర్స్, వాటర్ హీటర్స్ వంటి వస్తువుల రేట్లు బాగాపెరిగిపోనున్నాయి. ప్రస్తుతం ఈ వస్తువుల పై దిగుమతి సుంకం10 శాతం ఉండగా, ఇకనుంచి 20 శాతం వసూలు చేస్తారు. మేక్ ఇన్ ఇండియాను భలోపేతంచేయడం, స్వదేశీ ఉత్పత్తుల అమ్మకాలను పెంచేందుకు మోదీ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







