ఎలక్ర్టికల్, ఎలక్ట్రానిక్స్ రేట్లు పెరిగిపోతాయ్
- December 15, 2017
మోదీ సర్కారు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వస్తువుల దిగుమతులపై ఉక్కపాదం మోపుతోంది. ఇతరదేశాలనుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ గూడ్స్ పై కస్టమ్స్ సుంకాన్ని పెంచుతున్నట్లు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ ప్రకటించింది. ఫలితంగా టీవీలు, మొబైల్ ఫోన్స్, సినిమా ప్రొజెక్టర్స్, వాటర్ హీటర్స్ వంటి వస్తువుల రేట్లు బాగాపెరిగిపోనున్నాయి. ప్రస్తుతం ఈ వస్తువుల పై దిగుమతి సుంకం10 శాతం ఉండగా, ఇకనుంచి 20 శాతం వసూలు చేస్తారు. మేక్ ఇన్ ఇండియాను భలోపేతంచేయడం, స్వదేశీ ఉత్పత్తుల అమ్మకాలను పెంచేందుకు మోదీ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







