ప్రపంచ తెలుగు మహాసభలు: హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్య
- December 15, 2017
హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకున్న వెంకయ్య నాయుడు ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలను కాసేపట్లో ప్రారంభించనున్నారు. ఈ మహాసభలకు దేశ విదేశాలనుంచి బాషాభిమానులు నగరానికి తరలివచ్చారు. విశిష్ట అతిథులుగా గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు హాజరయ్యారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల