జనవరిలో కొత్త వంతెన ప్రారంభం: కరామాలో తగ్గనున్న ట్రాఫిక్ ఇబ్బందులు
- December 16, 2017
దుబాయ్లో 'బాటిల్ నెక్స్' ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కరామా వద్ద షేక్ ఖలీఫా బిన్ జాయెద్ స్ట్రీట్లో నిర్మితమవుతోంది ఓ నూతన వంతెన. ఇది జనవరిలో అందుబాటులోకి రానున్నట్లు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఛైర్మన్, డైరెక్టర్ జనరల్ మట్టర్ అల్ తాయెర్ చెప్పారు. 2018 రెండో క్వార్టర్లో అల్ గర్హౌద్ మరియు మినా రషీద్ని కలిపే టన్నెల్ని ప్రారంభించనున్నట్లు వివరించారు అల్ తాయెర్. ఈ పనులు 70 శాతం ఇప్పటికే పూర్తయ్యాయని అన్నారాయన. ప్రాజెక్ట్ని పర్యవేక్షించిన సమయంలో అల్ తాయెర్ ఈ విషయాల్ని వెల్లడించారు. ట్రాఫిక్ ఇబ్బందుల్ని తగ్గించి, వాహనాల మూమెంట్ని మరింత స్మూత్గా మార్చేందుకు ఎప్పటికప్పుడు నిపుణుల సలహాలు, సూచనలతో మాస్టర్ ప్లాన్స్లో మార్పులు చేస్తున్నామని అల్ తాయెర్ వివరించారు.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









