జనవరిలో కొత్త వంతెన ప్రారంభం: కరామాలో తగ్గనున్న ట్రాఫిక్ ఇబ్బందులు
- December 16, 2017
దుబాయ్లో 'బాటిల్ నెక్స్' ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కరామా వద్ద షేక్ ఖలీఫా బిన్ జాయెద్ స్ట్రీట్లో నిర్మితమవుతోంది ఓ నూతన వంతెన. ఇది జనవరిలో అందుబాటులోకి రానున్నట్లు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఛైర్మన్, డైరెక్టర్ జనరల్ మట్టర్ అల్ తాయెర్ చెప్పారు. 2018 రెండో క్వార్టర్లో అల్ గర్హౌద్ మరియు మినా రషీద్ని కలిపే టన్నెల్ని ప్రారంభించనున్నట్లు వివరించారు అల్ తాయెర్. ఈ పనులు 70 శాతం ఇప్పటికే పూర్తయ్యాయని అన్నారాయన. ప్రాజెక్ట్ని పర్యవేక్షించిన సమయంలో అల్ తాయెర్ ఈ విషయాల్ని వెల్లడించారు. ట్రాఫిక్ ఇబ్బందుల్ని తగ్గించి, వాహనాల మూమెంట్ని మరింత స్మూత్గా మార్చేందుకు ఎప్పటికప్పుడు నిపుణుల సలహాలు, సూచనలతో మాస్టర్ ప్లాన్స్లో మార్పులు చేస్తున్నామని అల్ తాయెర్ వివరించారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







