అబుధాబి, షేక్ జాయెద్ గ్రాండ్ మసీదులో యు.ఎ.ఈ. అమరవీరుల స్మారక చిహ్నం
- November 17, 2015
దేశ అమరవీరుల కోసం స్మృతి చిహ్నాన్ని నిర్మించాలనే అబుధాబి యువరాజు, యు.ఎ.ఈ. సాయుధ దళాల డిప్యుటీ సుప్రీం కమాండర్ హిజ్ హైనెస్ షేక్ మొహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వారి ఆదేశానుసారం, యువరాజు వారి ఆస్థానం యొక్క అమరవీరులు మరియు వారి కుటుంబ వ్యవహారాల కార్యాలయం వారు - షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు వద్ద యు.ఎ.ఈ. అమరవీరుల స్మారక చిహ్నం నిర్మించనున్నామని ప్రకటించారు. అబుధాబి లోకి ప్రవేశిస్తున్న లేదా నిష్క్రమిస్తున్న, లేదా ఏ దిశలోనైనా ఈ స్మారక చిహ్నం గోచర మయ్యేలా ఈ స్థలాన్ని ఎంపిక చేసామని వారు వివరించారు. ఈ వీరుల కీర్తిని శాశ్వతం చేయాలనే అధ్యక్షులు - హిజ్ హైనేస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల నహ్యాన్ వారి సంకల్పం వలెనే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చిందని పలువురు కొనియాడారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









