వాషింగ్టన్: పట్టాలు తప్పిన రైలు.. ముగ్గురు మృతి!
- December 18, 2017
సియాటిల్: అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం టకోమా నగరం సమీపంలో సోమవారం రాత్రి(అమెరికా కాలమానం) రైలు పట్టాలు తప్పడంతో దాదాపు ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సియాటల్ నుంచి పోర్ట్లాండ్కు వెళ్తుండగా ఈ రైలు పట్టాలు తప్పింది. ప్రమాద సమయంలో రైలులో 78 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు. ఒక బోగీ హైవేపై బోల్తా పడిందని స్థానిక పోలీసు అధికారి ఒకరు తెలిపారు. గాయపడ్డ పలువురిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక