బంగ్లాదేశ్‌లో తొక్కిసలాట

- December 18, 2017 , by Maagulf
బంగ్లాదేశ్‌లో తొక్కిసలాట

ఢాకా: బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ మాజీ మేయర్ ఏబీఎం మొహియుద్దీన్ చౌదరి అంత్యక్రియల సందర్భంగా సోమవారం జరిగిన తొక్కిసలాటలో 10 మంది మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఏబీఎం మొహియుద్దీన్ చౌదరి రెండు రోజుల క్రితం మరణించారు. ఆయన అంత్యక్రియల తర్వాత.. భోజనం కోసం ఈ తొక్కిసలాట జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com