బంగ్లాదేశ్లో తొక్కిసలాట
- December 18, 2017
ఢాకా: బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ మాజీ మేయర్ ఏబీఎం మొహియుద్దీన్ చౌదరి అంత్యక్రియల సందర్భంగా సోమవారం జరిగిన తొక్కిసలాటలో 10 మంది మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఏబీఎం మొహియుద్దీన్ చౌదరి రెండు రోజుల క్రితం మరణించారు. ఆయన అంత్యక్రియల తర్వాత.. భోజనం కోసం ఈ తొక్కిసలాట జరిగింది.
తాజా వార్తలు
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం