బంగ్లాదేశ్లో తొక్కిసలాట
- December 18, 2017
ఢాకా: బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ మాజీ మేయర్ ఏబీఎం మొహియుద్దీన్ చౌదరి అంత్యక్రియల సందర్భంగా సోమవారం జరిగిన తొక్కిసలాటలో 10 మంది మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఏబీఎం మొహియుద్దీన్ చౌదరి రెండు రోజుల క్రితం మరణించారు. ఆయన అంత్యక్రియల తర్వాత.. భోజనం కోసం ఈ తొక్కిసలాట జరిగింది.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







