పాతికేళ్లు పూర్తి చేసుకున్న రెహామాన్...
- December 18, 2017
సంగీత ప్రపంచంలో పాతికేళ్లు పూర్తి చేసుకున్న రెహామాన్.. కాకినాడ బీచ్ ఫెస్టివల్లో రజతోత్సవం జరుపుకోనున్నారు. ఐదు గంటలపాటు విశ్రాంతి లేకుండా తన సంగీతంతో ప్రేక్షకులను మైమరిపించేందుకు రెడీ అవుతున్నారు. మూడ్రోజుల పాటు జరిగే బీచ్ ఫెస్టివల్ కోసం కార్యక్రమాల్లో.. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ స్పెషల్ అట్రాక్షన్గా నిలవబోతున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల