ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు

- December 18, 2017 , by Maagulf
ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు

ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు సమకూర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని ఏపీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు చెప్పారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో అర్బన్, రూరల్‌ ఐసీడీఎస్ భవనాలను ఆయన ప్రారంభించారు. మాతా, శిశు మరణాలు తగ్గించేందుకు అంగన్వాడీలు కృషి చేయాలని మంత్రి సూచించారు. గర్భిణీలు, బాలింతలు, శిశువుల ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com