తెలుగు వింటే తనువు పులకిస్తుంది: బాలయ్య
- December 18, 2017
'ఎన్టిఆర్' అనే 3అక్షరాలు వింటే తన రక్తం ఉప్పొంగుతుందని.. 'తెలుగు' అనే 3అక్షరాలు వింటే తన తనువు పులకిస్తుందని తెలుగు మహా సభల్లో నందమూరి బాలకృష్ణ అన్నారు. ఐదు వేల సంవత్సరాల క్రితమే తెలుగు జాతికి పునాది పడిందని బాలయ్య తెలిపారు. పూజ్య బాపూజీ మాతృభాష తల్లిపాలు లాంటిదని చెప్పారని, కానీ మన వాళ్లకు డబ్బాపాలపై మోజు పెరిగిపోయిందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







