షిర్డీలోని సాయి సన్నిధిలో హీరో నాగార్జున..
- December 19, 2017
అన్నపూర్ణ బ్యానర్ పై అక్కినేని నాగార్జున తన తనయుడు అఖిల్ తో హలో మూవీని నిర్మించాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్. ఈ మూవీ ఈ నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో షిర్డీలోని సాయినాదుడ్ని నాగార్జున దర్శించుకున్నారు.. ప్రత్యేకంగా పూజలు చేశారు. అఖిల్ మూవీ హలో విడుదల కానున్న సందర్భంగా షిర్డీనాధుడ్ని దర్శించుకున్నట్లు వెల్లడించాడు నాగ్..
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







