షిర్డీలోని సాయి సన్నిధిలో హీరో నాగార్జున..
- December 19, 2017
అన్నపూర్ణ బ్యానర్ పై అక్కినేని నాగార్జున తన తనయుడు అఖిల్ తో హలో మూవీని నిర్మించాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్. ఈ మూవీ ఈ నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో షిర్డీలోని సాయినాదుడ్ని నాగార్జున దర్శించుకున్నారు.. ప్రత్యేకంగా పూజలు చేశారు. అఖిల్ మూవీ హలో విడుదల కానున్న సందర్భంగా షిర్డీనాధుడ్ని దర్శించుకున్నట్లు వెల్లడించాడు నాగ్..
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల