షిర్డీలోని సాయి సన్నిధిలో హీరో నాగార్జున..
- December 19, 2017
అన్నపూర్ణ బ్యానర్ పై అక్కినేని నాగార్జున తన తనయుడు అఖిల్ తో హలో మూవీని నిర్మించాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్. ఈ మూవీ ఈ నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో షిర్డీలోని సాయినాదుడ్ని నాగార్జున దర్శించుకున్నారు.. ప్రత్యేకంగా పూజలు చేశారు. అఖిల్ మూవీ హలో విడుదల కానున్న సందర్భంగా షిర్డీనాధుడ్ని దర్శించుకున్నట్లు వెల్లడించాడు నాగ్..
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







