గల్ఫ్ లో భారీ ప్రాజెక్ట్ కు ప్రణాళిక సిద్ధం
- December 19, 2017
యు.ఏ.ఈ: గల్ఫ్ రీజయన్లో సినిమా పరిశ్రమకు 10 బిలియన్ యూఎస్ డాలర్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్లు ఇండీవుడ్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ సోహన్ రాయ్ వెల్లడించారు. ఇండీవుడ్ థర్డ్ ఎడిషన్ ఈ నెల 1 నుంచి 4 వరకూ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి వివిధ దేశాల నుంచి బిలియనీర్లు హాజరయ్యారు. వీరంతా ఇండీవుడ్లో 10 బిలియన్ యూఎస్ డాలర్ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చనున్నట్లు తెలిపారు.
గల్ఫ్ రీజియన్లోని వినోద పరిశ్రమకు ప్రజల్లో వున్న ఆదరణను గుర్తించిన మీదట తాము ఈ దిశగా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో తాము సంస్థ కార్యకాలపాలను విస్తరించనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!