గల్ఫ్ లో భారీ ప్రాజెక్ట్ కు ప్రణాళిక సిద్ధం
- December 19, 2017
యు.ఏ.ఈ: గల్ఫ్ రీజయన్లో సినిమా పరిశ్రమకు 10 బిలియన్ యూఎస్ డాలర్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్లు ఇండీవుడ్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ సోహన్ రాయ్ వెల్లడించారు. ఇండీవుడ్ థర్డ్ ఎడిషన్ ఈ నెల 1 నుంచి 4 వరకూ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి వివిధ దేశాల నుంచి బిలియనీర్లు హాజరయ్యారు. వీరంతా ఇండీవుడ్లో 10 బిలియన్ యూఎస్ డాలర్ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చనున్నట్లు తెలిపారు.
గల్ఫ్ రీజియన్లోని వినోద పరిశ్రమకు ప్రజల్లో వున్న ఆదరణను గుర్తించిన మీదట తాము ఈ దిశగా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో తాము సంస్థ కార్యకాలపాలను విస్తరించనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







