కార్లు, మోటర్ బైక్లను దొంగిలించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నల్గురు దొంగల ముఠా
- December 20, 2017
అజ్మాన్: అజ్మాన్ లోని వివిధ ప్రాంతాలలో ఓ నల్గురు దొంగల ముఠా సభ్యులు ఐదు కార్లను, రెండు మోటార్ సైకిళ్లను దొంగిలించిన కేసులో అరెస్టు అయ్యిందని అబ్మాన్ పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ మామ్ మొహమ్మద్ అల్ ఘఫ్లి చెప్పారు. తమ కార్లు మరియు మోటర్ బైక్లు ఇళ్ల ముందు ఉంచిన సమయంలో దొంగిలించబడుతున్నాయని ప్రజల నుంచి అనేక ఫిర్యాదులను శాఖ స్వీకరించిన తరువాత ఈ నల్గురు దొంగలను అరెస్టు చేశారు. దొంగిలించబడిన వివిధ వాహనాల గూర్చి సిఐడి అధికారుల బృందం దర్యాప్తు చేయటానికి జి సి సి దేశాలకు చెందిన వారి సమాచారం మరియు సాక్ష్యాలను సేకరించటానికి ప్రయత్నించారు., ఆ ముగ్గురు వ్యక్తుల జోక్యాన్ని ప్రమేయాన్ని నుగొన్నారు."ఇద్దరు అల్ మౌవాత్ ప్రాంతంలో అరెస్టయ్యారు మరియు వాహనాలు దొంగిలించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో, వారు ఐదు కార్లను దొంగిలించినట్లు స్వయంగా ఒప్పుకున్నారు. అలాగే అల్ రౌదాలో నివసించిన వారి సహచరులను వారిద్దరిని రెండు మోటారుబైక్లను మరమ్మతు దుకాణం, వారు పోలీసులకు కనబడని విధంగా ఒక మారుమూల ప్రాంతంలో నిలిపి ఉంచిన వాహనాల చుట్టూ తిరుగుతారని చెప్పారు, " కార్లను దొంగిలించడం కోసం కారు కిటికీ అద్దం విరగగొట్టి కారు తాళం అపహరిస్తారు.ఈ నలుగురిని పోలీలిక్ ప్రాసిక్యూషన్ ఎదుటకు ప్రస్తావించారు.
తాజా వార్తలు
- ఇరాన్ క్షిపణి దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ.. కువైట్, జోర్డాన్కు పూర్తి మద్దతు
- లోక్సభలో ‘వందేమాతరం’ బిల్లుకు ఆమోదం
- యూఏఈలో ఆగస్టులో ఇంధన ధరలు తగ్గుతాయా?
- ఇంటర్నేషనల్ న్యూక్లియర్ సైన్స్ ఒలింపియాడ్–2026కు సౌదీ ఆతిథ్యం..!!
- ఒమన్లో 28 మంది ఆసియన్లు అరెస్ట్..!!
- 120 డేస్ సీసీటీవీ ఫుటేజీ భద్రపరచాలి.. కువైట్లో కొత్త చట్టం..!!
- సిమ్ కార్డుల కొనుగోలుపై బహ్రెయిన్ పోలీసుల వార్నింగ్..!!
- ప్రపంచ ఇంటెలిజెంట్ సిటీస్ జాబితాలో దోహా..!!
- ఏసీఐ వరల్డ్ లెవల్-5 అక్రెడిటేషన్ సాధించిన జీఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయం
- హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం...







