పిక్చర్ పర్ఫెక్ట్.. చెర్రీ ని పొగిడేస్తున్న ఉపాసన
- December 20, 2017
రామ్చరణ్ లేటెస్ట్ ఫిల్మ్ 'రంగస్థలం' పనులు క్లైమాక్స్కి వచ్చేశాయి. దీనికి సంబందించి చెర్రీ ఓ పిక్ని సోషల్మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేశాడు. దీనిపై ఉపాసన స్పందించింది. పిక్చర్ పర్ఫెక్ట్.. బ్రైట్ కలర్స్ తనకు సంతోషాన్ని ఇస్తాయని ట్విట్టర్లో ప్రస్తావించింది. సుకుమార్ డైరెక్షన్లో చిత్రీకరణ జరుగుతున్న 'రంగస్థలం' సెట్స్లో తప్పెటగుళ్లు కళాకారులతో కలిసి దిగిన ఓ పిక్ని పోస్ట్ చేశాడు చెర్రీ. ఆర్టిస్టులు ఎరుపు, నీలం రంగుల డ్రెస్లోవుండగా, వాళ్ల మధ్యలో చెర్రీ నిలబడ్డాడు.
తాజా వార్తలు
- ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు వ్యక్తిత్వాలు నేటి తరానికి ఆదర్శం: డైరెక్టర్ రేలంగి
- సైబర్ నేరగాళ్ల వలలో ఐటీ ఉద్యోగి…
- ఇండియాలోనే రష్యన్ ప్యాసింజర్ విమానాల తయారు
- భారీ వర్షం కారణంగా శ్రీనగర్ విమానాశ్రయంలో అన్ని విమానాలు రద్దు
- అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- కువైట్ వెదర్ అలెర్ట్..రెండు రోజులపాటు వర్షాలు..!!
- సోహార్లోని కార్మికుల వసతి గృహంలో అగ్నిప్రమాదం..!!
- ట్రంప్ శాంతి మండలిలో చేరిన ఖతార్..!!
- బంగారం ధర $5,000కి చేరుకుంటుందా?
- బహ్రెయిన్ ఆటమ్ ఫెయిర్..24 దేశాల నుండి 600 మంది ఎగ్జిబిటర్లు..!!







