పిక్చర్ పర్ఫెక్ట్.. చెర్రీ ని పొగిడేస్తున్న ఉపాసన
- December 20, 2017
రామ్చరణ్ లేటెస్ట్ ఫిల్మ్ 'రంగస్థలం' పనులు క్లైమాక్స్కి వచ్చేశాయి. దీనికి సంబందించి చెర్రీ ఓ పిక్ని సోషల్మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేశాడు. దీనిపై ఉపాసన స్పందించింది. పిక్చర్ పర్ఫెక్ట్.. బ్రైట్ కలర్స్ తనకు సంతోషాన్ని ఇస్తాయని ట్విట్టర్లో ప్రస్తావించింది. సుకుమార్ డైరెక్షన్లో చిత్రీకరణ జరుగుతున్న 'రంగస్థలం' సెట్స్లో తప్పెటగుళ్లు కళాకారులతో కలిసి దిగిన ఓ పిక్ని పోస్ట్ చేశాడు చెర్రీ. ఆర్టిస్టులు ఎరుపు, నీలం రంగుల డ్రెస్లోవుండగా, వాళ్ల మధ్యలో చెర్రీ నిలబడ్డాడు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







