మొబైల్ ఇంటర్నెట్ డేటా వినియోగంలో భారత్ అగ్రస్థానం
- December 22, 2017మొబైల్ ఇంటర్నెట్ డేటా వినియోగంలో అమెరికా, చైనాలను దాటేసి మనదేశం దూసుకుపోతోంది. ఇందుకు ప్రధాన కారణం రిలయన్స్ జియోనే అని చెప్పుకోవాలి. ఉచిత మంత్రంతో మార్కెట్లోకి దూసుకువచ్చి జియో ఇచ్చిన పోటీతో ఇతర టెలికాం కంపెనీలు కూడా తక్కువ ధరకే డేటాను ఇస్తున్నాయి. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్కాంత్ ఈ రోజు ట్వీట్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా మొబైల్ డేటా వినియోగిస్తోన్న దేశాల్లో మన దేశం అగ్రస్థానంలో నిలిచిందని, భారతీయులు నెలకు 150 కోట్ల గిగాబైట్ల డేటాను వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. భారత్లో అధిక శాతం వినియోగదారులు సోషల్ మీడియా కోసమే డేటాను ఉపయోగిస్తున్నారు.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం