కనిష్ఠానికి చేరిన బంగారం ధర
- November 18, 2015
మంగళవారం నాలుగు నెలల కనిష్ఠానికి చేరిన బంగారం ధర ఈ రోజు మరింత తగ్గింది. రూ.75 తగ్గడంతో పది గ్రాముల పసిడి ధర రూ.25,625కు చేరింది. ప్రపంచ మార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడం తదితర కారణాల వల్ల దీని ధర మరింత దిగివచ్చిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.అంతర్జాతీయంగా సింగపూర్ బులియన్ మార్కెట్లో సైతం ఔన్సు బంగారం ధర 1,064.55 అమెరికన్ డాలర్లుగా ఉండగా న్యూయార్క్ బులియన్ మార్కెట్లో 1,069.80 అమెరికన్ డాలర్లుగా ఉంది. అయితే ఈ రోజు వెండి ధరలో ఎలాంటి మార్పులూ లేకుండా మంగళవారం నాటి ధరే స్థిరంగా ఉంది. దీంతో కేజీ వెండి ధర రూ.34,100గా నమోదయ్యింది.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









