దుబాయి: 65,000 దిర్హం లను స్వాహా చేసిన వేలెట్ పార్కింగ్ సిబ్బంది
- November 18, 2015
దుబాయి వేలెట్ పార్కింగ్ సిబ్బంది ఒకే కార్డును అనేకసార్లు ఉపయోగించి 65,000 దిర్హం లను కాజేశారు. దుబాయి పొలిసు శాఖ వారి జనరల్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ క్రిమినాలజీ హెడ్ అహ్మద్ మాతర్ అల్ ముహైరీ , సులభంగా చేరిపివేయగల ఒక ప్రత్యేక తరహా పెన్ ను ఉపయోగించి కారు నెంబర్లను రాసి, మరల చెరిపివేసి కొత్త నెంబర్లను రాస్తూ వేలేట్ పార్కింగ్ కంపెనీ నుండి 65,000 దిర్హం లను కాజేసినట్టు తెలియజేసారు. కాజేసిన సొమ్మును పంచుకోవడంలో గొడవపడి, వారిలో ఒకరు కంపెనీ యజమానికి ఫిర్యాదు చేయడంతో డొంకంతా కదిలి, పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసారు. ప్రధాన నిందితుడు, నేరం చేసినట్టు నిరాకరించినప్పటికీ, ఒకే కార్డుపై అనేక సార్లు చేతిరాతతో నెంబర్లు రాసినట్టు ఫోర్జరీ సెక్షన్ వారు ధ్రువీకరించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







