అంతరిక్షంలో తొలిసారి కాలిడిన వ్యక్తి ఇక లేరు..
- December 23, 2017
నాసా తరపున తొలిసారి అంతరిక్షంలో సాహస యాత్ర చేసిన 80 ఏళ్ల బ్రూస్ మెక్ కాండ్లెస్స్ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయాన్ని నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంట్ ధృవీకరించింది. 1984లో ఛాలెంజర్ స్పేస్ షటిల్లో ప్రయాణించిన బ్రూస్ అంతరిక్షంలో ఎలాంటి ఆధారం లేకుండా తేలియాడిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. బోస్టన్లో జన్మించిన బ్రూస్ కాలిఫోర్నియాలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. నావల్ అకాడమీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పట్టా పుచ్చుకున్నారు. 1984లో నాసా ఛాలెంజర్ ద్వారా అంతరిక్షంలో విహరించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల