‘జై సింహా’ ఆడియో విడుదల...

- December 24, 2017 , by Maagulf
‘జై సింహా’ ఆడియో విడుదల...

ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ 102వ చిత్రం ‘జై సింహా’ ఆడియో విడుదల వేడుక కార్యక్రమం విజయవాడలో ప్రారంభమైంది. ఈ వేడుకను తిలకించేందుకు ఏపీ మంత్రులు నారా లోకేష్, దేవినేని ఉమ, కామినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బోండా ఉమతో పాటు పలువురు సిని ప్రముఖులు హాజరయ్యారు. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో వస్తున్న జై సింహా చిత్రంలో.. నయనతార, హరిప్రియ, నటాషాదోషి కథానాయికలు. చిరంతన్‌ భట్‌ స్వరాలు సమకూర్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com