‘జై సింహా’ ఆడియో విడుదల...
- December 24, 2017
ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ 102వ చిత్రం ‘జై సింహా’ ఆడియో విడుదల వేడుక కార్యక్రమం విజయవాడలో ప్రారంభమైంది. ఈ వేడుకను తిలకించేందుకు ఏపీ మంత్రులు నారా లోకేష్, దేవినేని ఉమ, కామినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బోండా ఉమతో పాటు పలువురు సిని ప్రముఖులు హాజరయ్యారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో వస్తున్న జై సింహా చిత్రంలో.. నయనతార, హరిప్రియ, నటాషాదోషి కథానాయికలు. చిరంతన్ భట్ స్వరాలు సమకూర్చారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల