ఎఫ్. ఎన్. సి. సభ్యులు, ప్రభుత్వానికి- ప్రజలకు మధ్య వారధి కావాలి : యు. ఎ. ఈ. ప్రధాని మొహమ్మద్
- November 18, 2015
ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ యొక్క 16 వ శాసనసభ సమావేశాన్ని, అబుధబిలోని FNC హెడ్ క్వార్టర్స్ లో యు. ఎ. ఈ. యొక్క ఉపాధ్యక్షులు మరియు ప్రధాని మరియు దుబాయి పరిపాలకులు ఐన హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తౌం వారు, అధ్యక్షులు హిజ్ హైనెస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వారి అధ్వర్యంలో నిన్న ప్రారంభించారు. దివంగత హిజ్ హైనెస్ షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యన్ మరియు వ్యవస్తపకులచే స్థాపించబడిన ఈ దేశ మూలాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న ఎమిరేట్స్ యొక్క గౌరవనీయులైన పరిపాలకులు మరియు సుప్రీం కౌన్సిల్ సభ్యులకు ఆయన అభినందనలు తెలియజేసారు.
తాజా వార్తలు
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..







