ఎఫ్. ఎన్. సి. సభ్యులు, ప్రభుత్వానికి- ప్రజలకు మధ్య వారధి కావాలి : యు. ఎ. ఈ. ప్రధాని మొహమ్మద్
- November 18, 2015
ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ యొక్క 16 వ శాసనసభ సమావేశాన్ని, అబుధబిలోని FNC హెడ్ క్వార్టర్స్ లో యు. ఎ. ఈ. యొక్క ఉపాధ్యక్షులు మరియు ప్రధాని మరియు దుబాయి పరిపాలకులు ఐన హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తౌం వారు, అధ్యక్షులు హిజ్ హైనెస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వారి అధ్వర్యంలో నిన్న ప్రారంభించారు. దివంగత హిజ్ హైనెస్ షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యన్ మరియు వ్యవస్తపకులచే స్థాపించబడిన ఈ దేశ మూలాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న ఎమిరేట్స్ యొక్క గౌరవనీయులైన పరిపాలకులు మరియు సుప్రీం కౌన్సిల్ సభ్యులకు ఆయన అభినందనలు తెలియజేసారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









