గుండెపోటుతో మృతి చెందిన వలసదారుడు
- December 25, 2017
మనామా: 48 ఏళ్ళ భారతీయ వలసదారుడు, గుండెపోటుతో మరణించారు. రమీ స్యూట్స్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్న రజాక్ థరెమాల్, అనారోగ్యంతో రెండ్రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ఏర్పాట్లు పూర్తి చేశారు. సోషల్ వర్కర్ బషీర్ అంబల్లయ్ మాట్లాడుతూ, కువైట్ మస్జీద్ - గుడైబియాలో ఉదయం 9.30 నిమిషాలకు ప్రార్థనలు జరిగినట్లు చెప్పారు. మధ్యాహ్నం 3 గంటలకు విమానంలో మృతదేహాన్ని స్వదేశానికి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. కేరళ మృతుడి స్వరాష్ట్రం. మృతుడికి భార్య నజీమా, ముగ్గురు పిల్లలు షఫీక్, షమ్లా, తస్లీమా ఉన్నారు.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!