పొగమంచు: ఉద్యోగులకు 'ఆలస్యం'పై వెసులుబాటు
- December 25, 2017
పొగమంచు నేపథ్యంలో యూఏఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఉదయం ఫింగర్ ప్రింట్ అటెండెన్స్ నుంచి కొంత ఊరట లభించింది. అటెండెంట్స్పై ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని ఉన్నతాధికారులు, ఉద్యోగులకు సూచించారు. వాతావరణ పరిస్థితులు బాగోనందున, పొగమంచు కారణంగా వేగంగా వాహనాలు నడిపితే ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఇవే పరిస్థితులు ఉండడంతో ఉద్యోగులకు హాజరు సమయం విషయంలో కొంత మినహాయింపునిచ్చారు. అబుదాబీ, దుబాయ్ తదితర ప్రాంతాల్లో వరుసగా మూడో రోజు కూడా పొగమంచు వాహనదారుల్ని బాగా ఇబ్బంది పెట్టింది. షవమాక్, అల్ షమాఖ్, అల్ రహబాహ్, అల్ సహామా మరియు అల్ అయిన్ ఎయిర్పోర్టు ప్రాంతాల్లోనూ పొగమంచు బాగా ఎక్కువగా కనిపించింది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!