మాజీ ప్రధాని బర్త్డే... 93 మంది ఖైదీలు విడుదల
- December 25, 2017
భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి జన్మదిన వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని వాజ్ పేయి నివాసం వద్ద ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతూ భారీగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాజ్ పేయి జన్మదినం సందర్భంగా యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సత్ ప్రవర్తన కలిగిన 93 మంది ఖైదీలను విడుదల చేయనుంది.
ఢిల్లీలోని వాజ్ పేయి నివాసం సందడిగా మారింది. ప్రధాని మోడీ సహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ ముఖ్య నేతలు ఆయన నివాసనికి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. వాజ్ పేయి కుటుంబసభ్యుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. పలు ప్రాంతాల్లో బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దేశానికి వాజ్ పేయి చేసిన సేవలను కొనియాడారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







