మిమిక్రీ ఆర్టిస్టు నేరెళ్ల వేణుమాధవ్ పేరిట పోస్టల్ స్టాంప్
- December 26, 2017
భారత ప్రభుత్వ తపాలా శాఖ ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు పద్మ శ్రీ నేరెళ్ల వేణుమాధవ్ పేరిట పోస్టల్ స్టాంపును, కవరును విడుదల చేయనుంది. మిమిక్రీ కళను ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసిన వ్యక్తి. అంతే కాకుండా వేణు మాధవ్ వరంగల్కి చెందిన వ్యక్తి కావడంతో ప్రపంచ పటంలో వరంగల్కి ప్రత్యేక గుర్తింపుని తీసుకువచ్చారు. మిమిక్రీ ద్వారా ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా హైదరాబాద్లో పోస్ట్ మాస్టర్ జనరల్ పోస్టల్ స్టాప్, మరియు కవర్ని కూడా విడుదల చేయనుంది.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!