మంత్రి కేటీఆర్కు అరుదైన ఆహ్వానం
- December 27, 2017
హైదరాబాద్: హైదరాబాద్: తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్కు అరుదైన ఆహ్వానం అందింది. జనవరి 17, 18 తేదీల్లో దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనాలని ఆయనకు ఆహ్వానం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. హైదరాబాద్లో ఇటీవల జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ సదస్సును విజయవంతంగా నిర్వహించడంలో ఆయన చేసిన కృషికి గాను ప్రశంసల్ని సైతం అందుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!