మంత్రి కేటీఆర్కు అరుదైన ఆహ్వానం
- December 27, 2017
హైదరాబాద్: హైదరాబాద్: తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్కు అరుదైన ఆహ్వానం అందింది. జనవరి 17, 18 తేదీల్లో దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనాలని ఆయనకు ఆహ్వానం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. హైదరాబాద్లో ఇటీవల జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ సదస్సును విజయవంతంగా నిర్వహించడంలో ఆయన చేసిన కృషికి గాను ప్రశంసల్ని సైతం అందుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







