పీచు పదార్థాలు ఆరోగ్యానికి మేలు
- December 28, 2017బరువును నియంత్రణలో ఉంచుకునేందుకు ఆహార నియమావళి పాటిస్తుంటాం. అయితే, ఎంత ఆహారం తీసుకున్నామనేదానికంటే ఆ ఆహారంలో పీచు శాతం ఎంత ఉందనేదే ముఖ్యమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎందుకంటే, పేగులో ఉండే బ్యాక్టీరియా పీచు పదార్థాలను ఎప్పుడు తిందామా అని సిద్ధంగా ఉంటుందని, ఆహారంలో పీచు ఎక్కువగా ఉంటే తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుందని అమెరికాలోని జార్జియా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల పెద్దపేగు ఆరోగ్యంగా, రక్తంలో చక్కెర శాతం, బరువు అదుపులో ఉంటాయని వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..