కేబుల్స్ అపహరించే దొంగల ముఠా అరెస్టు
- December 29, 2017
కువైట్ : ' కాదేది ...అపహరణకు అనర్హం అన్నట్లు ' విద్యుత్ తీగలనూ వదలలేదా దొంగల ముఠా ఫర్వాణీయఅపరాధ పరిశోధకులు విద్యుత్ కేబుళ్లను దొంగిలించే ఒక ముఠాని అరెస్టు చేశారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజా సంబంధాలు భద్రతా ప్రసార మాధ్యమాలు గురువారం ప్రకటించాయి. విద్యుత్ తీగల అపహరణలు గురించి గతం నుంచి అనేక పత్రాలు నివేదికలు అందుకొన్న తరువాత,విద్యుత్ యూనిట్ల దగ్గరగా నిఘా ఉంచారు. ఒక పవర్ యూనిట్ యొక్క విరిగిన ద్వారం యొక్క కొందరు అనుమానితులు కేబుళ్లను తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు డిటెక్టీవ్ లు గుర్తించారు. వెనువెంటక్నే సంఘటనా స్ధలానికి వెళ్లి అనుమానితులను రెడ్ హ్యాండడ్ గా అరెస్టు చేశారు. అనంతరం సంబంధిత అధికారుల వద్దకు సూచించబడ్డారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









