కేబుల్స్ అపహరించే దొంగల ముఠా అరెస్టు
- December 29, 2017
కువైట్ : ' కాదేది ...అపహరణకు అనర్హం అన్నట్లు ' విద్యుత్ తీగలనూ వదలలేదా దొంగల ముఠా ఫర్వాణీయఅపరాధ పరిశోధకులు విద్యుత్ కేబుళ్లను దొంగిలించే ఒక ముఠాని అరెస్టు చేశారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజా సంబంధాలు భద్రతా ప్రసార మాధ్యమాలు గురువారం ప్రకటించాయి. విద్యుత్ తీగల అపహరణలు గురించి గతం నుంచి అనేక పత్రాలు నివేదికలు అందుకొన్న తరువాత,విద్యుత్ యూనిట్ల దగ్గరగా నిఘా ఉంచారు. ఒక పవర్ యూనిట్ యొక్క విరిగిన ద్వారం యొక్క కొందరు అనుమానితులు కేబుళ్లను తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు డిటెక్టీవ్ లు గుర్తించారు. వెనువెంటక్నే సంఘటనా స్ధలానికి వెళ్లి అనుమానితులను రెడ్ హ్యాండడ్ గా అరెస్టు చేశారు. అనంతరం సంబంధిత అధికారుల వద్దకు సూచించబడ్డారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







